నెలక్రితం తప్పిపోయిన శునకం...యజమాని ఏంచేశాడంటే..?
మనలో చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకుంటారు.
వీటిని అచ్చం మనుషుల మాదిరిగానే ట్రీట్ చేస్తుంటారు.
మంచి క్వాలిటీ ఫుడ్ పెడతారు. వాకింగ్ కు తీసుకెళ్తుంటారు..
ఇంకొందరు ఇంకా వాటికి ఏమైన ఆస్పత్రులకు తీసుకెళ్తారు.
మూగజీవాలు కూడా తమ యజమానిపట్ల అంతే ప్రేమతో ఉంటాయి..
కర్ణాటకలోని బెంగళూరులో వింత ఘటన సంభవించింది.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త లోకేష్ చౌదరి శునకం పెంచుకుంటున్నాడు.
ఈ క్రమంలో.. సైబీరియన్ హస్కీ రాల్ఫ్ జాతి శునకం తప్పిపోయింది..
దీంతో అక్కడి 75 సీసీకెమెరాలను చూస్తే.. చివరకు అది దొరికింది..
ఇది కూడా చదవండి: ఒక్కరూపాయికే టెస్టీ మిర్చి బజ్జీ..