ఆ రైళ్ల బదులు
వందే భారత్ స్లీపర్
ప్రస్తుతం 25 వందే భారత్ రైళ్ల సేవలు.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు.
వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభం.
వందే భారత్ స్లీపర్ రైలులో 16 బోగీలు.
11 ఏసీ 3 టైర్, 4 ఏసీ టూ టైర్, 1 ఫస్ట్ ఏసీ బోగీలు.
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకు బదులుగా వందే భారత్ స్లీపర్.
ప్రస్తుతం 24 రూట్లలో రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు.
సికింద్రాబాద్-న్యూఢిల్లీ రూట్లో రాజధాని ఎక్స్ప్రెస్.
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకు 54 ఏళ్ల ఘన చరిత్ర.
1969 మార్చి 1న తొలి రాజధాని ఎక్స్ప్రెస్ రైలు.
అక్టోబర్ 31 లోగా వందే సాధారణ్ రైళ్లు.
జనవరి లోగా వందే మెట్రో రైలు.
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్