వావ్.. డబ్బుల కట్టలు, నాణేల మధ్య మెరిస్తున్న గణపయ్య..

ప్రస్తుతం గణపయ్య వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. 

తొమ్మిదిరోజుల పాటు వినాయకుడిని తమ శక్తికోలది భక్తితో పూజించుకుంటారు. 

అదే విధంగా చేపట్టే ప్రతిపనిలో సక్సెస్ రావాలని వేడుకుంటారు..

వినాయకుడిని అందంగా, వెరైటీగా తయారు చేయడం ట్రెండింగ్ మారింది. 

గణేషులను.. సినిమాల్లోని పాత్రల్లో మాదిరిగా తయారు చేస్తున్నారు..

ఇదివరకే నోట్ల కట్టలు,నాణేలతో అనేక గణపయ్యలు డెకోరేట్ చేశారు..

మరల ఇలాంటి అందమైన గణపయ్య ట్రెండింగ్ లో నిలిచాడు..

బెంగళూరులోని పుట్టెనహళ్లిలోని సత్యసాయి టెంపులో డెకోరేట్ చేశారు.. 

దాదాపు..  2 కోట్లకుపైగా 50 లక్షల విలువైన నోట్లు, నాణేలమధ్య గణేషుడు ఉన్నాడు..

 22 CCTVలు, గన్ మ్యాన్, భద్రత, ప్రత్యేకంగా ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు

దీని కోసం 150 మంది భక్తులుకొన్నిరోజులుగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది..