ఇక రైల్వే పరిహారం రూ.5 లక్షలు

భారతీయ రైల్వే సంచలన నిర్ణయం.

పరిహారాన్ని భారీగా పెంచిన రైల్వే.

పరిహారాన్ని ఏకంగా 10 రెట్లు పెంచిన రైల్వే.

సర్క్యులర్ రిలీజ్ చేసిన రైల్వే బోర్డ్.

రైలు ప్రమాద బాధితులకు పరిహారం.

గతంలో గాయపడ్డవారికి రూ.25 వేలు మాత్రమే.

మరణించినవారి కుటుంబాలకు రూ.50 వేలు మాత్రమే.

గాయపడ్డవారికి పరిహారం రూ.2.5 లక్షలకు పెంపు.

మరణించినవారి కుటుంబాలకు పరిహారం రూ.5 లక్షలు.

Palm Leaf

ఆస్పత్రిలో చేరిన వారికి అదనంగా పరిహారం.

Palm Leaf

రోజుకు రూ. 3,000 చొప్పున పరిహారం.

Palm Leaf

30 రోజుల కన్నా ఎక్కువ ఆస్పత్రిలో ఉన్నవారికి వర్తింపు.

Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్