పీఎం కిసాన్ రైతులకు రూ.3 లక్షలు
పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.
పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ ప్రారంభం.
పీఎం కిసాన్ రైతులకు రుణాలు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా లోన్.
రైతులు https://fasalrin.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
లాగిన్ పైన క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ చేయాలి.
తమ వివరాలతో కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి.
రూ.3 లక్షల లోన్ తీసుకుంటే వడ్డీ రాయితీ.
వార్షిక వడ్డీ రేటు 7 శాతం వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ
రూ.3 లక్షల లోన్కు 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు.
Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్
Read More