పీఎం కిసాన్ రైతులకు రూ.3 లక్షలు

పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.

పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ ప్రారంభం.

పీఎం కిసాన్ రైతులకు రుణాలు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా లోన్.

రైతులు https://fasalrin.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

లాగిన్ పైన క్లిక్ చేయాలి.

మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.

తమ వివరాలతో కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి.

రూ.3 లక్షల లోన్ తీసుకుంటే వడ్డీ రాయితీ.

వార్షిక వడ్డీ రేటు 7 శాతం వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ

రూ.3 లక్షల లోన్‌కు 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు.

Read This- ఒకసారి ప్రీమియం కడితే రూ.14,000 పెన్షన్