మరోసారి అందాల రచ్చ చేసిన ప్రగ్యా జైస్వాల్..

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్..

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. 

అందచందాలతో అదరగొడుతోన్న.. ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. 

అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది.

అయినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు..

అది అలా ఉంటే.. తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది..

పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా..

2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. 

 కంచె తర్వాత ‘నక్షత్రం’, మంచు విష్ణుతో ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాల్లో నటించింది..

అఖండతో భారీ విజయాన్ని అందుకున్నా.. ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు..

ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది ఈ  చిన్నది..