IPS పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న అమిత్ షా.. 

ట్రైయినీ IPS లతో అమిత్ షా.. 

ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌-అవుట్‌ పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు.

ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌-అవుట్‌ పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు.

ఈ ట్రైనింగ్‌లో 175 మంది ఐపీఎస్ ట్రైనింగ్ చేసుకున్నారు.

ఆ తర్వాత కొందరు అధికారులకు పతకాలు బహుకరించారు

ఆ తర్వాత ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఈ 25 ఏళ్లు (అమృత్‌కాల్‌) మన తీర్మానాన్ని విజయవంతం చేయాలి, ఈ 25 ఏళ్లు ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి" అని అన్నారు.

ప్రతి రంగంలోనూ మొదటి స్థానానికి చేరుకుని, దేశాన్ని సముచిత స్థానంలో నిలబెట్టాలన్నారు.

అంతేకాదు అక్కడ ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో ఫోటోలు దిగారు.

అంతేకాదు అక్కడ ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో ఫోటోలు దిగారు.

అమృత్‌కాల్‌లో ఈ తీర్మానం చేసిన 25 ఏళ్లలో దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది,