ఏపీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. ఎప్పటి నుంచి..
ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కీమ్స్ను అమలు.
వీటిల్లో ఉచిత బస్ ప్రయాణం కూడా ఒకటి.
టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్ ప్రయాణం హామీ ఇచ్చింది.
ఇప్పుడు ఉచితంగా బస్లో ప్రయాణం కల్పించే అవకాశం ఉంది.
తెలంగాణలో మాదిరే ఇక్కడా అదే విధానం ఉండొచ్చనే అంచనాలు.
అక్కడి ప్రభుత్వం 100 రోజుల్లో ఈ స్కీమ్ అమలు చేసింది.
ఏపీలో ఎప్పటి నుంచి అమలు అవుతుందో చూడాలి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం