ఉద్యోగులకు భారీ శుభవార్త.. బోనస్‌గా ఒక నెల జీతం

టీడీపీ గవర్నమెంట్ భారీ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.

ఒకేసారి ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో భారీగా డబ్బులు పడనున్నాయి.

ఎలా అని అనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి.

టీడీపీ కూటమి కీలక ప్రకటన చేసింది.

ఎన్నికల డ్యూటీ చేసిన ఉద్యోగులకు బంపర్ బొనాంజా.

ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.

వీరికి గౌరవ వేతనం లభించబోతోంది.

ఒక నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం రానుంది.

ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో కూడా విడుదల అయ్యింది.