ఈ ఇంటర్వ్యూలో ఎంపికైతే నెలకు రూ.37,000 జీతం

Running

వేలల్లో జీతం పొందే సువర్ణావకాశం ఒక్కటి వచ్చింది.

Running

అన్నమయ్య జిల్లా కడప కోటిరెడ్డి సర్కిల్‌లో జాబ్ మేళా ఉంది.

Running

ఈనెల 30వ తేదీ ఉదయం 9:30కు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Running

జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.

Running

యాక్సిస్ బ్యాంక్, ఎల్ఐసి, బైజుస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

Running

పది, ఇంటర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

Running

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఉండాలి.

Running

ఎంపికైన వారికి రూ.10 వేలు నుండి రూ 37 వేలు వరకు వేతనం.

Running

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Running

సెలెక్ట్ అయిన వారు అదిరే జీతం పొందొచ్చు.

Running

ఆలస్యం చేయకుండా ఈ జాబ్ మేళాలో పాల్గొందుకు రెడీ అవ్వండి.