రామనామస్మరణతో మార్మోగుతున్న భారత దేశం

జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభం

ప్రాణ ప్రతిష్ట  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్య నగరానికి క్యూకడుతున్న రామ భక్తులు

గుజరాత్‌లోని పాఠశాలల్లో జై శ్రీరామ్ నినాదాలు

క్లాస్ రోల్ కాల్‌లో 'ఎస్' సార్ బదులుగా జైశ్రీరామ్

ఇకపై శాశ్వతంగా జై శ్రీ రామ్ పలకిస్తామన్న టీచర్లు

ప్రాణప్రతిష్టకు ముస్తాబవుతున్న రామ్ లల్లా ఆలయం

జనవరి 22న సెలవు ప్రకటించిన ఉతరప్రదేశ్ సర్కార్

ప్రాణప్రతిష్టకు ప్రధాని మోదీ, పండితులు, ప్రముఖులు