ఉచిత విద్యుత్ స్కీమ్‌పై ప్రభుత్వం మరో కీలక ప్రకటన

ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

ఉచిత కరెంట్ స్కీమ్‌పై మరో కీలక ప్రకటన చేసింది.

ఎవరైనా ఉచిత కరెంట్ పొందలేకపోతే వారికి ఊరట.

ఉచిత కరెంట్ కోసం ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోని వారికి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో అప్లై చేయొచ్చు.

పట్టణ వాసులు డివిజన్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చు.

ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం.

మీరు ఎప్పుడు వెళ్లైనా ఈ స్కీమ్‌లో చేరి, బెనిఫిట్ పొందొచ్చు.