వావ్.. ఆ ఏడు రకాల చేపలు పెంచి.. నెలకు  7-8 లక్షల ఆదాయం.. 

సమస్తిపూర్‌కి చెందిన ఈ వ్యక్తి చేపల పెంపకంతో కోటిశ్వరుడయ్యాడు. 

గత 8 సంవత్సరాలుగా చేపల పెంపకం చేస్తున్నానని దీనదయాళ్ తెలిపారు.. 

కళ్యాణ్‌పూర్ తారా గ్రామానికి చెందిన దీనదయాళ్ రాయ్ చేపలను పెంచుతున్నాడు..

వీరికి రెండు చెరువులుండగా, వాటిలో దాదాపు ఏడు రకాల చేపలను పెంచుతున్నారు. 

చేపల పెంపకం ద్వారా ఏటా 7 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు..

ఇందులో గోల్డెన్, బైక్, ఘస్కట్, నైని, రేహు గడై, కట్ల చేపలు ఉన్నాయి.

బీహార్ స్థానిక చేపల మార్కెట్‌లో చేపలకు మంచి డిమాండ్ ఎక్కువగా ఉంది..

స్థానిక మార్కెట్‌లో కిలో రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు.