ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన

డబ్బులు సంపాదించాలని ఆశ ఎవరికైనా ఉంటుంది.

పెద్ద పెద్దగా పెట్టుబడులు అవసరం లేదు.

కుటీర పరిశ్రమలతో డబ్బు సంపాదించొచ్చు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మామిడి కుమార్ ఇదే నిరూపించారు.

శ్రీ మనస్విని పేరుతో ఎంబ్రాయిడరీ చేస్తున్నారు.

5 మంది మహిళలకి ఉపాధిని కల్పిస్తున్నారు.

వీరి వద్ద అన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి.

వాటి ధరలు రూ.500 నుండి ప్రారంభం.

రోజుకు రూ.5వేలు సంపాదిస్తున్నారు.