ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ కానుక.. ఇక రూ.10 లక్షలు!

ఇన్సూరెన్స్ పథకంపై చంద్ర బాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది.

చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.

 ప్రమాదవశాస్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఊరట లభిస్తుంది.

ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది? ఇప్పుడు చూద్దాం.

చంద్రన్న బీమా పరిహారం రూ.3 లక్షలుగా ఉండేది.

ఇప్పుడు దీన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.

అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్నిఈ బీమా కిందకు తీసుకు వస్తారు.