డెంగ్యూ.. బెంగ..

తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.

విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

కరీంనగర్ వ్యాప్తంగా పేషంట్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది.

వందల సంఖ్యల్లో జ్వరాల బారిన పడ్డవారు అడ్మిట్ అవుతున్నారు.

వందల సంఖ్యలో డెంగ్యూ జరాల టెస్ట్లు నిర్వహిస్తున్నారు.

రోజు 5 కేసుల వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులో వస్తున్నాయట.

అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్యం అందిస్తున్నారు.