ఆహా.. రోజుకు రూ.5 వేలు సంపాదన

ఒక ఎకరా పిచికారి చేయాలంటే 5 గంటలు పట్టేది.

ఇప్పుడు డ్రోన్లతో 15 నిమిషాలలోనే అవుతోంది.

ఎకరా పంటకు పిచికారి చేస్తున్నారు.

రైతుల నుంచి ఎకరాకు రూ.500 తీసుకుంటున్నారు.

డ్రోన్ సహాయంతో పంటలన్నిటికీ పిచికారి చేయొచ్చు.

సమయం డబ్బు ఆదా అవుతుంది.

రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పంట కూడా బాగా ఏపుగా పెరుగుతుందన్నారు.

అధిక దిగుబడి రైతన్నలకు వస్తుందన్నారు.