రైతులకు అలర్ట్.. సెప్టెంబర్ 15 వరకే ఛాన్స్

అన్నదాతల భరోసా కల్పిస్తున్న సర్కార్.

ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

ఖరీఫ్లో సాగుచేసిన పంటల వివరాల నమోదు.

ఈ ప్రక్రియ రైతు సేవ కేంద్రాల పరిధిలో చేపట్టారు.

పంట నష్టపోతే పరిహారం అందించనున్నారు.

సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలి.

వ్యవసాయశాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది.

ఇప్పటి వరకు 18 శాతం పూర్తి చేశారు.

మిగిలిన రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని కోరారు.