వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఐదు పండ్లు..

భారతదేశంలో వర్షాకాలం (Monsoon) సుదీర్ఘంగా ఉంటుంది. 

అంటువ్యాధులు, అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం వర్షాకాలంలో ఎక్కువ.

అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారపు అలవాట్లు పాటించాలి

ముఖ్యంగా ఐదు సీజనల్ ఫ్రూట్స్ డైట్‌లో భాగం చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

నేరేడు పండ్లు 

ఆలుబుఖార పండ్ల

లిచీ పండ్లు 

పీచ్ పండ్లు 

చెర్రీస్‌ 

వీటితో పాటు దానిమ్మపండు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.