ఈ ప్రభుత్వ కాలేజ్‌కి ఫుల్ డిమాండ్.. చదివేందుకు స్టూడెంట్స్ క్యూ!

Running

గురుకులాలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.

Running

వీటిల్లో కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సీవోఈ)లుగా మార్చారు.

Running

తెలంగాణలో ప్రభుత్వం 38 సీఓఈ కళాశాలను ఏర్పాటు చేసింది.

Running

 టెన్త్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు.

Running

పది ఉత్తీర్ణులై 2024 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు నిండిన వారు ఈ పరీక్ష రాయొచ్చు.

Running

ఎస్సీ, ఎస్టీ, కన్వర్టెడ్ క్రిస్టియన్లకు రెండేళ్లు మినహాయింపును అమలుపరుస్తున్నారు.

Running

కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు.

Running

పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదు.

Running

దరఖాస్తులను జనవరి 20వ తేదీ వరకు చేసుకోవచ్చు.

Running

రూ.200 రుసుము చెల్లించి tswreis.ac.inలో దరఖాస్తు చేయొచ్చు

Running

ఫిబ్రవరి 3వ తేదీ లోపు పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.