ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర

మరోసారి ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర.

అక్టోబర్ 12న యాత్ర ప్రారంభం.

మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి ప్రయాణం.

రెండో రోజు పూరీ జగన్నాథ ఆలయ దర్శనం.

మూడో రోజు కోణార్క్ టూర్.

నాలుగో రోజు బోధ్ గయ టూర్.

ఐదో రోజు సార్‌నాథ్‌ టూర్.

ఆరో రోజు కాశీ టూర్.

ఏడో రోజు అయోధ్య టూర్.

ఎనిమిదో రోజు ప్రయాగ్‌రాజ్ టూర్.

9 రోజుల ప్యాకేజీ ధర రూ.16 వేలు మాత్రమే.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస, ఫుడ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.