ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం

విజయవాడ, హైదరాబాద్ నుంచి మరో టూర్.

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.

ఆగస్ట్ 17న విజయవాడలో టూర్ ప్రారంభం.

రెండు రోజులు ప్రయాణం.

మూడో రోజు ఉజ్జయినిలో మహాకాలేశ్వర్ దర్శనం.

నాలుగో రోజు ఓంకారేశ్వర్ దర్శనం.

ఐదో రోజు ద్వారక ప్రయాణం.

ఆరో రోజు ద్వారకాదీశ్, నాగేశ్వర్ ఆలయాల దర్శనం.

ఏడో రోజు సోమ్‌నాథ్ జ్యోతిర్లింగ దర్శనం.

తొమ్మిదో రోజు త్రయంబకేశ్వర్ దర్శనం.

పదో రోజు భీమశంకర ఆలయ దర్శనం.

పదకొండో రోజు ఘృష్ణేశ్వర ఆలయ దర్శనం.

టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ధర రూ.20,590.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.