రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ
తిరుపతికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.
విజయవాడ నుంచి విజయ గోవిందం పేరుతో ప్యాకేజీ.
ప్రతీ శుక్రవారం టూర్ ప్రారంభం.
ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.
మొదటి రోజు విజయవాడ నుంచి ప్రయాణం.
రెండో రోజు తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం.
తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం.
ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం.
తిరుమల టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,560.
కంఫర్ట్ క్లాస్ ప్రారంభ ధర రూ.4,720.
ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, ఏసీ వాహనంలో జర్నీ.
తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.
More
Stories
తాటి ముంజల్ని పొట్టుతో తినొచ్చా?
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?