తక్కువ ఖర్చుతో థాయిలాండ్ టూర్..

IRCTC సీజన్‌కు తగ్గట్టు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది. 

ప్రముఖ పర్యాటక ప్రాంతంగా థాయిలాండ్ దేశానికి గుర్తింపు..

ఈ దేశ సందర్శన కోసం ఐఆర్‌సీటీసీ థాయిలాండ్ టూర్ ప్యాకేజీ ప్రకటన..

ఈ ఎయిర్ ఫేర్ టూర్ ప్యాకేజీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం..

దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఈ ప్యాకేజీ ప్రారంభం కానుంది.

ఈ ప్యాకేజీ ద్వారా రాజధాని బ్యాంకాక్‌తో పాటు పట్టాయా ప్రాంతాన్ని చుట్టేయొచ్చు. 

పర్యటన మొత్తం 5 రోజులు (5 పగళ్లు, 4 రాత్రులు)..

ఒక్కో టూరిస్ట్ రూ.58,900 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 

థాయిలాండ్‌లోని అందమైన బీచ్‌లు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

3 స్టార్ హోటల్‌లో బస చేసే అవకాశం..

5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 లంచ్‌లు మరియు 5 డిన్నర్ల సౌకర్యం

irctctourism.comని విజిట్ చేసి ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

More Stories

ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్‌డేట్‌ చేసేటప్పుడు జాగ్రత్త..