లగ్జరీ ఇల్లు కొన్న జాన్వీ కపూర్.. రేటెంతో తెలుసా.. 

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు..

ఈ భామ ప్రస్తుతం తెలుగులో దేవరలో నటిస్తోంది..

అది అలా ఉంటే జాన్వీ ముంబైలో కొత్త ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది.. 

ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఈ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసింది జాన్వీ..

జాన్వీ ఇంట్లో ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌తో పాటు ఓ పెద్ద ఓపెన్ గార్డెన్ ఉందట.

జాన్వీ ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను..

 రూ. 65 కోట్ల భారీ మొత్తానికి  కొన్నట్లు తెలుస్తోంది.. 

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. 

ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా మొదట ఏప్రిల్ 05న విడుదలవుతుందని ప్రకటించారు... అయితే గ్రాఫిక్ వర్క్ కారణంగా వాయిదా పడిందని టాక్..