ఇడ్లీ, దోశ రూ.10 మాత్రమే

ఒంగోలులో ఆహా క్యాంటీన్.

అతి తక్కువ ధరకే టిఫిన్స్.

టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళ.

ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం.

గుడారం కింద చిన్న హోటల్.

ఇడ్లీ, దోశ, బోండా స్పెషల్.

కేవలం రూ.10 మాత్రమే.

టిఫిన్ చేసేందుకు క్యూకడుతున్న కస్టమర్లు.

వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా డబ్బులు.

స్కీమ్ డబ్బులతో హోటల్ ఏర్పాటు.

హోటల్ గురించి కస్టమర్ల కితాబు.

ధర తక్కువైనా రుచి బాగుందన్న కస్టమర్లు.