సీతాఫలం తినడం వల్ల కల్గే ప్రయోజనాలివే..
ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు లో సీతాఫలాలు ఎక్కువగా పండుతాయి
ఈ పండును దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది..
వినాయకచవితి పండుగ రాగానే మనకు సీతాఫలాలు కనిపిస్తాయి.
సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి
సీతాఫలాల్లో ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది.
పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడేస్తాయి.
బీపీ ని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది.
ఈ పండ్లలోని విటమిన్ A...మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: రాఖీ పండుగకు ముందు గుడ్ న్యూస్…