బ్లడ్ డోనర్స్ కు గుడ్ న్యూస్... ఆ రెస్టారెంట్లలో 15% తగ్గింపు..

చంపారన్ లోని మోతిహరిలో రక్తదాన అవగాహనపై వినూత్న కార్యక్రమాలు చేపట్టారు..

ఎంపిక చేసిన రెస్టారెంట్లు, కేఫ్‌లలో రక్తదాతలకు బిల్లులలో తగ్గింపు ఇవ్వనున్నారు..

Fill in some text

వీటిల్లో బ్లడ్ డోనర్స్ కు 10% నుంచి 15% బిల్లింగ్‌పై తగ్గింపు ఇస్తున్నారు..

ఢిల్లీ వెళ్లిన మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు విపుల్ జలాన్ దీన్ని గమనించారు..

ఈ సందర్భంగా వివిధ రెస్టారెంట్లలో రక్తదాతలకు ప్రత్యేక రాయితీల బ్యానర్లను ఆయన చూశారు.

ఆ తర్వాత మోతీహరి వద్దకు వచ్చి ఇక్కడ కూడా అలాంటి ప్రచారాన్ని నిర్వహించారు..

తూర్పు చంపారన్ జిల్లాలో ఇప్పటికే మూడు పెద్ద రక్తదాతల గ్రూపులు పనిచేస్తున్నాయి..