వావ్.. రుచికరమైన దోస కమ్ పిజ్జా.. ఎక్కడో తెలుసా..?

పిజ్జా ను అన్ని వయసుల వారు ఎంతో ఇష్టంగా తింటారు.. 

పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ల్యాండ్ హోటల్ లో లభిస్తాయి..

మంగేష్ ఖవ్లే ఈ ఫుడ్ ల్యాండ్ ను రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు.. 

విద్యార్థులకు తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం తన టార్గెట్ అన్నాడు..

మంగేష్ కొత్తూరులోని MIT కళాశాల క్యాంపస్‌లో ఈ హోటల్‌ను నడుపుతున్నాడు..

ఇక్కడ.. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, పంజాబీ థాలీని కూడా అందిస్తున్నారు..

ఫుడ్ ల్యాండ్‌లో ఈ చీజ్ కార్న్ దోస ₹120కి లభిస్తుంది..

వావ్.. రుచికరమైన దోస కమ్ పిజ్జా.. ఎక్కడో తెలుసా..?