ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు.. నారా లోకేశ్ శుభవార్త

తల్లికి వందనం స్కీమ్‌పై ప్రజల్లో గందరగోళం ఉంది.

స్కీమ్ కింద డబ్బులు ఎంత మందికి వస్తాయి?

ఒక్కరికే వస్తాయా? లేదంటే ఎంత మంది ఉంటే అందరికీ వస్తాయా?

నారా లోకేశ్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

తల్లికి వందనం లబ్ధిదారులకు ఊరట కలిగే ప్రకటన చేశారు.

ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని తెలిపారు.

అంటే మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే.. అందరికీ డబ్బులొస్తాయి.

రూ. 15 వేలు చొప్పున రూ. 45 వేలు వస్తాయి.

దీంతో చాలా మందికి ఊరట లభిస్తుంది.