Ayodhya: నీతా అంబానీ చేతిలో కనిపించిన ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా?  

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ అయింది 

అక్కడ నీతా అంబానీ చేతిలో ఖరీదైన ఫోన్ కనిపించింది

నీతా అంబానీ చేతిలో ఉంది ఐఫోన్ 15 ప్రో సిరీస్.. ఇది లేటెస్ట్ రిలీజ్ ఫోన్

ఈ ఫోన్‌లో మూడు కెమెరా లెన్స్‌లు ఉంటాయి. ఇది ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో భాగమని డిజైన్ స్పష్టం చేస్తుంది

నీతా అంబానీ చేతిలో కనిపించిన హ్యాండ్‌సెట్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌గా కనిపిస్తుంది

iPhone 15 Pro Max ప్రారంభ ధర రూ. 1,59,900, 256Gb స్టోరేజ్ ఉంటుంది.  512Gb స్టోరేజ్ ధర రూ. 1,79,900. 1TB వేరియంట్ ధర రూ. 2 లక్షలు

ఐఫోన్ 15 ప్రో మాక్స్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అధునాతన సాంకేతికతతో పని చేస్తుంది

Apple A17 Pro (3 nm) చిప్‌సెట్ iPhone 15 Pro Maxలో ఉంటుంది. ఇది iOS 17లో పని చేస్తుంది

More Stories

ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?