Holiday: జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు.. 

Running

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రోజులు దగ్గరపడుతున్నాయి.

Running

జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

Running

ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు జనవరి 22న పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించాయి.

Running

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Running

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Running

హర్యానా ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.

Running

అన్ని మద్యం షాపులను కూడా మూసివేయాలని ఆదేశించారు.

Running

విద్యార్ధులకు గోవా ప్రభుత్వం జనవరి 22న అధికారిక సెలవు ప్రకటించింది.

Running

జనవరి 22న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

Running

ఈ రోజును ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.