ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా డబ్బులు.. ఈ స్కీమ్ అదుర్స్..

సురక్షితమైన పెట్టుబడులకు పోస్టాఫీస్‌ పెట్టింది పేరు..

ఇందులో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఒకటి.

మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు కూడా పూర్తి రక్షణ

ఈ స్కీమ్ తో ప్రతి నెల స్థిరమైన ఆదాయం

ఈ పథకంలో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది

కనీసం రూ. 1000.. గరిష్టం రూ. 9 లక్షలు

జాయింట్‌ ఖాతాతో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు..

ఈ పొదుపు పథకంలో ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ

రూ.15 లక్షలు పెట్టుబడితో నెలకు రూ.9,250 వరకు ఆదాయం 

రూ.9 లక్షల పెట్టుబడితో ప్రతి నెల రూ. 5,500 ఆదాయం

మెచ్యూరిటీ తర్వాత ప్రిన్సిపల్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.