రైతులకు భారీ శుభవార్త.. ఆరోజే అకౌంట్లలోకి డబ్బులు

పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల కోసం చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్.

పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు జూలై 28న రానున్నాయి.

దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున లభించనున్నాయి.

జూలై 18న రాజస్థాన్‌లో ఒక కార్యక్రమం ఉంది.

ప్రధాని మోదీ ఇందులో పాల్గొన బోతున్నారు. డబ్బులు విడుదల చేయనున్నారు.

మొహరం పండుగకు ముందు ఈ డబ్బులు రైతులకు లభించనున్నాయి.

పీఎం కిసాన్ డబ్బులు పొందే రైతులు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి.

లేదంటే మాత్రం డబ్బులు పొందలేరు.