పీఎం కిసాన్ డబ్బు అందలేదా? ఇలా కంప్లైంట్ చేయండి..

రైతన్నల కోసం ప్రభుత్వాలు పంట సాయం అందిస్తున్నాయి 

ఇందులో పీఎం కిసాన్ పథకం ఒకటి 

ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం ఇస్తారు 

ఇది మూడు విడతలుగా జరుగుతుంది 

ఒక్కో విడత 2 వేల రూపాయలు నేరుగా ఖాతాలో వేస్తారు 

రీసెంట్ గా 15 విడత పీఎం కిసాన్ అమౌంట్ ఇచ్చారు

అయితే ఈ అమౌంట్ కొందరి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు 

బ్యాంకు ఖాతాలో నగదు జమ రైతులు ఫిర్యాదు చేయొచ్చు

ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా ఈ ఫిర్యాదులు తీసుకుంటారు

పీఎం కిసాన్ హెల్ప్ లైన్ 155261, పీఎం కిసాన్ టోల్‌ ఫ్రీ 1800-115-526 ఫోన్ లకు కాల్ చేయొచ్చు