తిరుపతి వెళ్తున్నారా? ఈ సర్వీస్ రూ.50 మాత్రమే

తిరుపతికి వెళ్లేందుకు వేర్వేరుగా మార్గాలు.

రైలులో వెళ్లే భక్తులు ఎక్కువ.

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అనేక సదుపాయాలు.

తిరుపతి రైల్వే స్టేషన్‌లో 5 స్టార్ లాంజ్.

'అతిథి' పేరుతో లగ్జరీ లాంజ్.

వేర్వేరు సమయాలకు వేర్వేరు ఛార్జీలు.

మొదటి గంటకు రూ.50 + జీఎస్‌టీ.

గరిష్టంగా 6 గంటలు సేదతీరే అవకాశం.

6 గంటలకు రూ.300 + జీఎస్‌టీ.

ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.50 అదనం.

24 గంటలు తెరిచి ఉండే అతిథి లాంజ్.

లాంజ్‌లో ఏసీ, రిక్లెయినర్స్, సోఫాస్, స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్.