రూ.20కే ఫుడ్, రూ.3కే వాటర్ బాటిల్

ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? మీకు శుభవార్త.

రైల్వేస్ జనతా ఖాతా అనే సర్వీసులు తీసుకువచ్చింది.

ఇప్పటికే ఈ సేవలను కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.

జనరల్ బోగీలలో ప్రయాణికులకు తక్కువ ధరకే ఆహారం అందించం లక్ష్యం.

జనతా ఖానా కింద రైల్వే ప్రయాణికులకు రూ.20కే ఫుడ్ ప్యాకెట్ లభిస్తుంది.

ఇందులో 7 పూరీలు, పొటాటో వెజిటబుల్, ఊరగాయ ఉంటాయి.

రైల్వే ప్లాట్‌ఫారంపై ఉన్న జన్ ఆహర్ ఔట్‌లెట్స్‌లో ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి.

రూ. 50 ఫుడ్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. ఇందులో స్నాక్స్/కాంబో మీల్స్ ఉంటాయి.

ఇంకా రూ. 3కే వాటర్ బాటిల్ పొందొచ్చు. ఇది 200 ఎంఎల్ ఉంటుంది.