Ram Mandir: మల్టీప్లెక్స్‌లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట  

జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు

ఈ ప్రత్యేక సందర్భం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది

ప్రాణ ప్రతిష్ట రోజున 'రామాయణం' సీరియల్ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ సమయంలో రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు

ఈ ఈవెంట్ భారతదేశంలోని 70+ నగరాల్లోని 160+ సినిమా హాళ్లలో చూడొచ్చు

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక ప్రత్యక్ష ప్రసారం జరగనుంది

PVR Inox యాప్ లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు

బిగ్ స్క్రీన్‌లపై చారిత్రాత్మక సంఘటనను చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని మోదీ ప్రతిష్ఠ చేయనున్నారు 

More Stories

ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?