శుభవార్త.. బియ్యం, కందిపప్పు ధరలు భారీ తగ్గింపు

బియ్యం, కంది పప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గింపు.

ప్రభుత్వం కీలక నిర్ణయించింది.

బహిరంగ మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకే బియ్యం.

కంది పప్పు కూడా తక్కువ ధరకే పొందొచ్చు.

మంత్రి నాదెండ్ల మనోహార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కంది పప్ను ధర కిలో రూ. 181 ఉంది. రూ. 160కే కొనొచ్చు.

బియ్యం ధర రూ.52గా ఉంది. రూ. 48కే లభిస్తుంది.

స్టీమ్డ్ బియ్యం రేటు రూ.56 ఉంది. రూ.49కే పొందొచ్చు.

రైతు బజార్లకు వెళ్లి కొనాలి.