కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది.

బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.

ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 

బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. 

అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య  మరింత పెరగనుంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంచులు పెరగనున్నాయి.

కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది. 

ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. 

విదేశీల్లో ఎస్‌బీఐకి 235 బ్రాంచులు ఉన్నాయి.