మహిళలకు రూ.10 లక్షలు..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయాన్ని నమోదు చేసింది.

దీంతో కూటమి ఇచ్చిన హామీలు కూడా అమలులోకి రానున్నాయి.

మహిళలకు ఈ కూటమి భారీ వరాలు ఇచ్చింది.

డ్వాక్రా ఆడ వారికి వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామన్నారు.

ఇప్పుడు కూటమి ఈ హామీని అమలు చేయాల్సి ఉంది.

ఈ స్కీమ్ అమలు ఎప్పటి నుంచి ఉంటుందో తెలియాల్సి ఉంది.

మహిళలకు మాత్రం ఊరట లభిస్తుంది.

పథకం కింద వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు.

ఒక్కో డ్రాక్వా సంఘానికి ఇది వర్తిస్తుంది.