శ్రీశైలం వెలితే ఇలా చేయండి.. మీరు అనుకున
్నవి జరగాల్సిందే
వీరభద్ర స్వామికి అమావాస్య రోజులలో విశేష అర్చన నిర్వహిస్తారు.
ఈ స్వామి ఆరాధనతో గ్రహ దోషాలు పోతాయని పండితులు తెలిపారు.
అరిష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు.
ఎంత క్లిష్ట సమస్యలైనా పరిష్కారం అవుతాయట.
ప్రమాదాలు నివారణ, సర్వ కార్యానుకూలత లభిస్తుంది.
ప్రజల అభీష్టం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు.
భక్తులు రూ.1,116 సేవా రుసుము చెల్లిస్తే చాలు.
ఆన్ లైన్ ద్వారా ఈ పరోక్ష సేవకు టికెట్లు పొందొచ్చు.
ఈ పూజ కార్యక్రమం ముందు మహాగణపతి పూజ నిర్వహిస్తారు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం