సాహో అర్ష్‌దీప్

టి20 ప్రపంచకప్ 2024లో టీమిండియా చాంపియన్ గా నిలిచింది.

ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ ప్రపంచకప్ లో అర్ష్ దీప్ సింగ్ సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఒక టి20 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు.

ఫైనల్లో మార్క్రమ్, డికాక్ వికెట్లను అర్ష్ దీప్ సింగ్ సాధించాడు.

ఓవరాల్ గా 17 వికెట్లు సాధించాడు.

ఈ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్టు సాధించిన ఫరూఖీ సరసన నిలిచాడు.

అఫ్గాన్ బౌలర్ ఫరూఖీ కూడా 17 వికెట్లు సాధించాడు.

జస్ ప్రీత్ బుమ్రా 15 వికెట్లు సాధించాడు.

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.