వామ్మో.. 108 కేజీల ఎర్రని మిర్చి నీళ్లతో స్నానం..

తమిళనాడులో జరిగిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది..

ధర్మపురి జిల్లాలో అమావాస్య రోజు పూజారీ మిర్చినీళ్లతో స్నానం చేయించారు

దాదాపు 108 కేజీల మిర్చీపౌడర్ తో కలిపిన నీళ్లనుఉపయోగించారు

ఇలా చేస్తే కుటుంబంలోని అరిష్టాలు తొలగిపోతాయాని నమ్ముతారు

 శ్రీ పెరియ కరుప్ప సామి ఆలయంలో తొమ్మిదో వార్షిక ఉత్సవం ఘనంగా జరిగింది.

పూజారీ గోవిందన్ గుర్రం మీద ప్రశాంతికి అడవికి వచ్చాడు .

అప్పటికే దాదాపు 108 కేజీల నీళ్ల మిర్చీ నీళ్లను సిద్ధం చశారు. 

ఆయనపై నిమ్మకాయలు పిండి, విభూతి కూడా చల్లారు

ఆ తర్వాత భక్తులంతా కలిసి స్నానం చేయించారు.

ఈ వేడుకను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.