ఒక్కరూపాయికే టెస్టీ మిర్చి బజ్జీ..
30 ఏళ్ల నుంచి రుచికరమైన మిర్చీని విక్రయిస్తున్నారు..
కామారెడ్డిజిల్లాలోని రాజంపేటలో లభించే మిర్చికి ఫుల్ డిమాండ్ ఉంది..
గతంలో కేవలం 50పైసలకే మిర్చిని విక్రయించారు..
ప్రస్తుతం ఐదుకుటుంబాలు ఈ బిజినెస్ చేస్తున్నాయి..
ఇప్పుడు మిర్చిని ఒక్కరూపాయికి అమ్ముతున్నారు..
ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మిర్చి తయారు చేస్తునే ఉంటారు..
మొదటగా ఈ రూపాయి బజ్జీని ఉరిమల గారి కుటుంభం ప్రారంభించారట..
నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా .. ఇదే రేటుకు విక్రయిస్తామంటున్నారు..
ఇది కూడా చదవండి: వామ్మో.. ఘనంగా ఇద్దరబ్బాయిల పెళ్లి..