ఈ నెల 24న సదరం స్లాట్స్ విడుదల.. 

Running

సదరం స్లాట్లు అధికారులు సరిపడా విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు.

Running

తక్కువ సంఖ్యలో విడుదల చేస్తుండటంతో.. అవి దొరక్క మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు.

Running

బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ముగింపు.

Running

నెలల కొద్దీ మీ సేవ కేంద్రాలు తిరుగుతూ నిరీక్షిస్తున్న దివ్యాంగులు.

Running

ఈ నెల 11, 18, 31 తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహించనున్నారు.

Running

ఇందుకు మూడు నెలల తర్వాత స్లాట్లు విడుదల విడుదల అయ్యాయి.

Running

దీంతో మీ సేవా కేంద్రాలకు పోటెత్తిన దివ్యాంగులు.

Running

 కొన్ని మాత్రమే ఉండటంతో అవకాశం రాని చాలామంది నిరాశతో వెనుదిరిగారు.

Running

సూర్యాపేట జిల్లాలో మళ్లీ ఈ నెల 24న స్లాట్లు విడుదల చేయనున్నారు.

Running

స్లాట్ల సంఖ్య పెంచాలని కోరుతున్న వికలాంగులు.

Running

గతేడాది 2,182 మంది దివ్యాంగులు స్లాట్లు నమోదు చేసుకున్నారు.

Running

1,422 మందికి అధికారులు పరీక్షలు జరిపి ధ్రువపత్రాలు జారీ చేశారు.