తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్ 

తిరుమల వెళ్లే వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

తిరుపతి వెళ్లే ట్రైన్‌ రద్దు అయ్యింది.

ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు రద్దు చేసేశారు.

విశాఖ - కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు క్యాన్సిల్ అయ్యింది.

ఆగస్టు 5 నుంచి 10 వరకు ఉండదు.

అందువల్ల ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలి.

కడప - విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ కూడా రద్దు అయ్యింది.

ఈ రైలు ఆగస్టు 6 నుంచి 11 వరకు ఉండదు.

వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కే సందీప్‌ తెలిపారు.