మన హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా.. 

రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది

పూజా హెగ్డే:  కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది

;ప్రగ్యా జైస్వాల్ - లా చదివింది. 

శ్రీలీల టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న శ్రీలీల డాక్టర్ చదువుతోంది.

మంగళూరులో సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇస్మార్ట్ పోరి నభా నటేష్

మీనాక్షి చౌదరి పంజాబ్‌లోని డేరా బస్సీ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీ చేసింది.

బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనెజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్

శృతి హాసన్ కూడా ముంబాయిలో కాలేజిలో సైకాలజీ చదివింది

రకుల్ ప్రీత్ సింగ్.. జీసస్ అండ్ మేరీ కాలేజీ‌లో చదివారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించారు.

 అమలా పాల్ |   సెయింట్ థెరిసా కాలేజీలో బీఏ చదివింది.

సమంత: చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ కోర్స్ పూర్తి చేసారు సమంత