18వ లోక్ సభలో అత్యంత సంపన్న ఎంపీ గుంటూరు టీడీపీ ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని. ఇతని  ఆస్తుల నికర విలువ రూ.5,705 కోట్లు

రూ.4,568 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా రెండో స్థానంలో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు.

రూ.1241 కోట్లతో కురుక్షేత్ర బీజేపీ నవీన్ జిందాల్ 3వ స్థానంలో ఉన్నారు. 

రూ.716 కోట్లతో నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రబాకర్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు.

రూ.497 కోట్ల ఆస్తులతో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఐదో స్థానంలో ఉన్నారు.

రూ.424 కోట్ల ఆస్తులతో మధ్యప్రదేశ్ లోని గుణ బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధిమా ఆరో స్థానంలో ఉన్నారు.

రూ.342 కోట్ల ఆస్తులతో మహారాష్ట్రలోని  కొల్హాపూర్ కాంగ్రెస్ ఎంపీ ఛత్రపతి షాహూజీ మహారాజ్ 7వ ప్లేస్ లో ఉన్నారు.

రూ. 298 కోట్ల ఆస్తులతో వైజాగ్ టీడీపీ ఎంపీ భరత్ 8వ స్థానంలో ఉన్నారు. 

రూ.278 కోట్ల ఆస్తులతో యూపీలోని మధుర బీజేపీ ఎంపీ హేమామాలిని 9వ ప్లేస్ లో ఉన్నారు

కర్ణాటకలోని దావంగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున రూ. 241 కోట్ల ఆస్తులతో 10వ స్థానంలో ఉన్నారు.

కర్ణాటకలోని దావంగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున రూ. 241 కోట్ల ఆస్తులతో 10వ స్థానంలో ఉన్నారు.