టీటీడీ కీలక ప్రకటన.. ఈ తేదీల్లో తిరుమలలో ఆ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దీని వల్ల శ్రీవారి ఆర్జిత సేవలు ఉండదు.

ఇంకా బ్రేక్‌ దర్శనాలు కూడా ఆపేస్తారు.

వివిధ ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు అవుతాయి.

అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు వీటిని టిటిడి రద్దు చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ స్థాయిలో జనాలు వస్తారు.

అక్టోబరు 3 అంకురార్పణం ఉంటుంది.

12వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

వయో వృద్దులు, దివ్యాంగులు దర్శనాలు రద్దు అవుతాయి.